మామిడికుదురు మండల జనసేన సమావేశం

పి గన్నవరం, మామిడికుదురు మండల జనసేన పార్టీ మండల సమావేశం నిర్వహించి బుధవారం మధ్యాహ్న 2 గంటలకు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ పి గన్నవరం నియోజకవర్గం, పి గన్నవరం మండలం, రాజుల పాలెం గ్రామం రైతులను పరామర్శించుటకు విచ్చేస్తున్న సందర్భంగా జనసేన నాయకులను వీర మహిళలను జనసైనికులను రైతులను అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగినదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.