మట్ట రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం మురమళ్ళ పితాని వారి పాలెం గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్ తో మరణించిన జనసేన క్రియాశీలక కార్యకర్త మట్ట రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జక్కంశెట్టి బాలకృష్ణ, సలాది రాజా, వాసంశెట్టి బాబ్జి, మట్ట ఏసు, గంజా యేసు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.