శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఆవిష్కరణ కు హాజరైన మేడ గురుదత్ ప్రసాద్
జంగారెడ్డిగూడెం: మెట్ట ప్రాంతం కాపు సేవ సమితి వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఆవిష్కరణ & వనమహారాధనకు ముఖ్య అతిథిగా ఆహ్వానం మేరకు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ హాజరయ్యారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-20-at-2.38.53-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-20-at-2.38.54-PM.jpeg)