రాము కుటుంబాన్ని పరామర్శించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, పశ్చిమ గానుగుడెం విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ రాము తల్లి మరణవార్త తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించడం జరిగింది. ఈ పరామర్శలో కోరుకొండ మండల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ ముక్క రాంబాబు, కోరుకొండ మండల జనసేన పార్టీ కార్యదర్శి చదువు నాగు, కోరుకొండ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పోసిబాబు కోరుకొండ జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదువు ముక్తేశ్వరరావు, దొడ్డి అప్పలరాజు, కోరుకొండ మండల జనసేన పార్టీ నాయకులు తన్నీరు తాతాజీ, కోరుకొండ మండల సీనియర్ నాయకులు కొచ్చర్ల బాబి పాల్గొన్నారు.