గ్రామ ప్రజల సౌకర్యార్థం ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సేవ స్ఫూర్తితో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ నియోజకవర్గ గ్రామ ప్రజల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఉచిత అంబులెన్స్ సేవలు ఈ రోజు నుండి లాంచనంగా మొదలయ్యాయి.కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో ఓంశివశక్తిపీఠం నందు నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మీ ప్రత్యేక పూజలు చేయించి ఈ అంబులెన్స్ సేవలకు పచ్చ జెండా ఊపారు.ఈ కార్యక్రమంలో తూర్పుగోనుగూడెం సర్పంచ్ గళ్ళ రంగా, అడ్డాల శ్రీనివాస్, మట్ట వెంకటేశ్వరరావు, ప్రశాంత్ చౌదరి గారు, కాండ్రేకుల పోసిరత్నం, మద్దాల యేసుపాదం, మట్ట సుబ్రహ్మణ్యం, కొండాటి సత్యనారాయణ , చీకట్ల వీరాజు, బండి సత్యప్రసాద్, కర్రి దొరబాబు, యర్రంశెట్టి శ్రీను, అక్కిరెడ్డి వేణు, స్టాలిన్, వేగిశెట్టి రాజు, ముక్కపాటి గోపాలం, చాట్ల వెంకటేష్, తోట అనిల్ వాసు, కానవరం సూరిబాబు, సంగుల రమేష్, కొత్త తుంగపాడు మణికంఠ, తొరాటి శ్రీను, బోయిడి వెంకటేష్, నాతిపాఒ దొరబాబు, గంగిశెట్టి రాజేంద్ర, చిక్కిరెడ్డి దొరబాబు, పిన్నమరెడ్డి విజయ్, మట్ట నాగేశ్వరరావు, అడ్డాల దుర్గాప్రసాద్, అడ్డాల దొరబాబు,అడ్డాల దుర్గా ప్రసాద్, సంపత్ నగరం మహేష్, నల్ల దుర్గాప్రసాద్, చిట్టిప్రోలు సత్తిబాబు, సూల సతీష్, బాదం రమణ,అరిగెల రామకృష్ణ, దొడ్డి అప్పలరాజ, బదిరెడ్డి దొర, మిరియాల సాయి, అడబాల అదివిష్ణు, శంకరఒ, ఆనందాల గోవింద్, కురుమళ్ళ మహేష్, కానవరం సతీష్, నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.