మండపాక శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, మునగాల గ్రామానికి చెందిన కోరుకొండ మండల ప్రెసిడెంట్ మండపాక శ్రీను తండ్రి స్వర్గీయ మండపాక కామేశ్వరరావు ఇటీవల స్వర్గస్తులైనారు. ఈ విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బత్తుల బలరామకృష్ణ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారి కుటుంబాన్ని గురువారం పరామర్శించి మనోధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట మండపాక శీను, పిండి రామోజీ, మండపాక మునీంద్ర, నాగులపల్లి దుర్గారావు, మండపక గోపికృష్ణ, మండపాక వెంకన్న, మండపాక నరేష్, మండపక సతీష్, మారిసెట్టి సుబ్బు, అధికారి పండు, చక్రవర్తి అన్నవరం, మోరకొండ సాయి, కొండపాక బోసు, నాగేపల్లి సుబ్బారావు, ఉల్లి సత్యనారాయణ, బోయెడి వెంకటేష్, యర్రంశెట్టి పోలారావు, మట్ట వెంకటేశ్వర, గుల్లింకల లోవరాజు, సీనియర్ నాయకులు అడ్డాల శ్రీనివాస్, చెంగుల శ్రీనివాస్, తన్నీరు తాతాజీ, చదువు ముక్తేశ్వరావు, తన్నీరు నాగేంద్ర, కొలకోట కృష్ణ, మదిరెడ్డి బాబులు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.