వెంకటరామయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, కోటి గ్రామానికి చెందిన నండూరి వెంకటరామయ్య పెదకార్యం కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని వెంకట రామయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన పార్టీ నాయకులు నండూరి ఆంజనేయులు, చదువు నాగేశ్వరావు, దేవన కృష్ణ, చదువు ముక్తేశ్వర రావు, నండూరి పోసయ్య, నండూరి శ్రీను, నండూరి నాగు, నండూరి సూరిబాబు, నండూరి రామకృష్ణ, వల్లి, స్వర్ణకాపు, అడబాల కృష్ణ, మల్లెమొగ్గల రాము, తోట అనిల్ వాసు, నండూరి దొరబాబు, నండూరి కృష్ణ మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.