డిజిటల్ క్యాంపెయిన్ లో శ్రీమతి వినుత కోట

విశాఖ ఉక్కు పరిరక్షణకై పార్లమెంట్ లో తమ గళాన్ని బలంగా వినిపించాలని పార్లమెంట్ సభ్యులు గౌ. శ్రీ గురు మూర్తి నీ కోరిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి వినుత కోటా మరియు జనసైనికులు.