మత్స్యకారులకు బాసటగా జనసేనకు తరలివెళ్ళిన ముమ్మిడివరం జనసేన
ముమ్మిడివరం, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కాకినాడ ఏటిమొగ ఫిషరీస్ ఆఫీస్ వద్ద మత్స్యకార సమస్యలపై తలపెట్టిన కార్యక్రమానికి ముమ్మిడివరం నియోజకవర్గం నుండి మత్స్యకార గ్రామాల నుండి మత్స్యకార సోదరులు మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అత్యధిక సంఖ్యలో తరలి వెళ్లడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-28-at-18.00.28-473x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-28-at-18.00.31-473x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-28-at-18.00.32-473x1024.jpeg)