గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో మై ఫస్ట్ వోట్ ఫర్ జనసేన

బొబ్బిలి నియోజకవర్గం: బొబ్బిలి మండలం, కొల్లివలస గ్రామంలో శనివారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన బొబ్బిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జి గిరడ అప్పలస్వామి, జనసైనికులు జమ్మూ గణేష్, తియ్యాలా దుర్గాప్రసాద్, దుర్గసి రామకృష్ణ ఆధ్వర్యంలో “మై ఫస్ట్ వోట్ ఫర్ జనసేన” క్యాంపెయిన్ లో భాగంగా 18 సంవత్సరాల దాటిన జనసైనికులకి పార్టీ పట్ల వాళ్ళ బాధ్యతని గుర్తు చేస్తూ కొత్తగా ఓటు హక్కుకి అప్లై చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దిలీప్, పావని, రామ, శివ, పోలీనాయుడు మరియు కొల్లివలస జనసైనికులు పాల్గొన్నారు.