డాక్టర్ శ్రీధర్ పిల్లా ఆధ్వర్యంలో దుర్గాడ గ్రామంలో ‘నా సేన కోసం నా వంతు’

పిఠాపురం నియోజకవర్గం, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా దుర్గాడ గ్రామం నందు నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా ఆధ్వర్యంలో గ్రామ పెద్దలతో కలిసి జనసైనికుల సమక్షంలో నా సేన కోసం నా వంతు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఇంటి వీరబాబు, గుండ్ర దుర్గాప్రసాద్, కొప్పన రమేష్, ఇంటి ప్రసాద్, పాము శెట్టి సూరిబాబు, కొప్పున చంద్రశేఖర్, పాము శెట్టి సూరిబాబు, గొల్లపల్లి శివ బాబు, కొప్పిశెట్టి మాణిక్యం, జగన్నాథం, ఇంటి భావన్న దొర, మరియు జన సైనికులు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.