నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీలో భారీ చేరికలు

నరసాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు, బొమ్మిడి నాయకర్ నాయకత్వానికి ఆకర్షితులై నరసాపురం నియోజకవర్గం నరసాపురం మండలం పెదమైనవానిలంక గ్రామంలో మైలా నాగరాజు, కొప్పాడి ప్రవీణ్, సంగాని నాగార్జున, మైలా దుర్గారావు, మైలా శ్రీను, తిరుమాని శ్రీను, కొల్లాటి ఏడుకొండలు, ఆండ్రాజు ఏసు లు మరియు దాదాపుగా 100 మంది వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, నిప్పులేటి తారక రామారావు గుబ్బల మార్రజు, కారుమంచి జీవరత్నం,పెమ్మాడి కిరణ్, అందే దొరబాబు, ఒడుగు ఏసు, వాతాడి రమేష్, రాధాకృష్ణ, యడ్లపల్లి మహేష్, బెల్లంకొండ నాయుడు, పులపర్తి రాంబాబు, ఇంటి మురళి, పులి భుజంగరావు, పోలిశెట్టి సాంబ, తిరుమాని సీతామహాలక్ష్మి, బొక్కా చంటి, మైలా వసంతరావు, మైలా ముత్యాలరాజు, పులపర్తి వంశీ, బొడ్డు త్రిమూర్తులు, దొంగ సత్యనారాయణ, మైలా నాగరాజు, గ్రంధి నాని, కుసుమ కిరణ్, ముక్కు గిరి, అడబాల నాని, మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.