పి. గన్నవరం మండల జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ… ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పి.గన్నవరం 3 రోడ్ జంక్షన్ నందు సెంటర్లలో డిజిటల్ క్యాంపెన్ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శిరిగినీడి వెంకటేశ్వర రావు, మండల అధ్యక్షుడు వాసంశెట్టి కుమార్, పి.గన్నవరం మండలం సర్పంచులు యార్రంశెట్టి త్రివేణి, తాతగారు, ఎల్లమెల్లి కృష్ణవేణి, ఎంపీటీసీలు కొప్పుల సాయిబాబు, ఆదిమూలం సురేష్ కాపు, గనీశెట్టి నాగలక్ష్మి, పాలూరి వీరభద్రం మరియు జనసైనికులు పాల్గొన్నారు.