పలు కుటుంబాలను పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం గొర్రిపూడి, పెనుగుదురు గ్రామాల్లో ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని పలకరించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.