టీడీపి నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన పంతం నానాజీ

కాకినాడ, తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం సీనియర్ నాయకులు మాజీ ఎంపిపి వాసిరెడ్డి యేసు దాసు, టీడీపి మండల అధ్యక్షులు సీతయ్య దొర, పల్లబొత్తుల అప్పారావు మరియు జ్యోతి వీర కుమార్ లను జనసేనపార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన-టీడీపి ఉమ్మడి అభ్యర్ధి పంతం నానాజీ మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు కోరడం జరిగింది.