కుట్టు శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న పంతం నానాజీ

కాకినాడ: తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో సర్పవరం గ్రామం హరిజన పేటలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, పుల్ల శ్రీరాములు, పుల్ల శ్రీనివాస్, మాదారపు తాతాజీ, తదేకం ఫౌండేషన్ ప్రతినిధి శాండీ తదితరులు మరియు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.