శ్రీ బసవేశ్వరస్వామి వారి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న పంతం నానాజీ

కరప మండలం గొర్రిపూడి గ్రామంలో జరిగిన శ్రీ బసవేశ్వరస్వామి వారి కళ్యాణ వేడుకల్లో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.