వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న పాటంశెట్టి
జగ్గంపేట ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర బుధవారం జగ్గంపేట గ్రామంలో ఒమ్మి రఘురాం తండ్రి గారైన ఒమ్మి నూకరాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా.. ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-13-at-8.13.47-PM-1024x562.jpeg)
జగ్గంపేట ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర బుధవారం జగ్గంపేట గ్రామంలో ఒమ్మి రఘురాం తండ్రి గారైన ఒమ్మి నూకరాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా.. ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు.