ప్రమాదవశాత్తు గాయపడిన జనసైనికుడిని పరామర్శించిన పేడాడ రామ్మోహన్
ఆమదాలవలస నియోజకవర్గం, బూర్జ మండలం, చిన్నలంకం కి చెందిన జనసైనికుడు సాయి ఇటీవల ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి గాయపడటం జరిగింది.. ఈ విషయం తెలుసుకున్న ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రాంబాబు, అప్పలరాజు, మన్మధ, వెంకీ, సాయి తదితరులు పాల్గున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-20-at-9.40.40-PM-1024x768.jpeg)