పెడన నియోజవర్గ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం

పెడన నియోజవర్గం: ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పెడన నియోజకవర్గంలోని 4 మండలాల్లోని మండల కమిటీలతో కార్యకర్తలతో గూడూరు మండలంలో జనసేన పార్టీ నాయకులు విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి 4 మండలాల్లోని జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుచరించవలసిన విధివిధానాలను, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా కార్యచరణ పై చర్చించారు. జనసేన పార్టీ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిన హరి రామ్, పెడన నియోజకవర్గ నాయకులు ఎస్ వి బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు సింగలూరు శాంతి ప్రసాద్, జనసేన పార్టీ ప్రోటోకాల్ కమిటీ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు, కొరియర్ శీను, పాండమనేని శ్రీనివాస్, కనపర్తి వెంకన్న, మట్ట శివ పావని, పినిశెట్టి ఛాయాదేవి, బట్టు లీలా కనకదుర్గ,గూడూరు మండలాధ్యక్షుడు దాసరి ఉమా సాయిరాం, చీర్ల నవీన్ కృష్ణ, గొట్రు రవికిరణ్ పాశం నాగమల్లేశ్వరరావు, గల్లా హరీష్, ముదినేని రామకృష్ణ, సీరం సంతోష్, సమ్మెట గణపతి, సమ్మెట చిన్ని, బొమ్మిరెడ్డి భగవాన్, కోడె అయ్యప్ప, పడాల త్రినాథ్, బత్తిని నరేష్, మోటే పల్లి సురేష్, పినిశెట్టి రాజు, మర్రి సీతారాం, గరికపాటి ప్రసాద్, బొల్లా వీరన్ కుమార్, పిరాటి, పుప్పాల సూర్యనారాయణ, మారుపోయిన సుబ్బు, చిటికెనేని రవితేజ, గౌరిశెట్టి నాగరాజు, దాసరి నాంచారయ్య, పుప్పాల పాండురంగారావు, పుప్పాల సుబ్బారావు, కాజా మణికంఠ, పులగం శీను, కొప్పినేటి నరేష్, కొప్పినేటి ఆదిశేషు, బాడిత నాగబాబు, మరియు పెద్ద ఎత్తున జనసైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పాల్గొన్నారు.