అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న పెడన జనసేన నాయకులు

పెడన టౌన్, తోటమూల రామాలయంనందు శ్రీరామ నవమి ఉత్సవాలలో భాగంగా అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెడన జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ మరియు తోటమూల జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.