పెదిరెడ్డి దుర్గాప్రసాద్ ను పరామర్శించిన డా. రమేష్ బాబు
రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, రామేశ్వరం గ్రామ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పెదిరెడ్డి దుర్గాప్రసాద్ కాళ్ళకి వెరికోస్ ఆపరేషన్ చేయడంతో విశ్రాంతి తీసకుంటున్నారు. బుధవారం వారి ఆరోగ్య పరిస్థితిని, యోగక్షేమాలను ఆడిగితెలుసుకున్న రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దిరిసాల బాలజీ, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, జనసేన నాయకులు కొనతం నరసింహారావు, రావూరి నాగు, ఉండపల్లి అంజి తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-27-at-6.49.24-PM-1024x576.jpeg)