నాదెండ్లకు శుభాకాంక్షలు తెలియజేసిన పెండ్యాల శ్రీలత

మంగళగిరి: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత. బుదవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి నందు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించిన జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత జనసేన నాయకుడు పెండ్యాల హరి వీరి కుమారుడు పెండ్యాల మౌనేష్.