జనసేన పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకపోతున్నారు
- మీడియా సమావేశంలో కందుల దుర్గేష్
రాజమండ్రిలో జరిగిన పత్రికా సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై..వైస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ 151 సీట్లు గెలిచిన మీరు జనసేన పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక తమ అక్కసు వెళ్లగక్కకుండా ముందు ప్రజల కోసం చేయవలసిన అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని, ముఖ్యంగా పదే పదే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే పేర్ని నాని, రోజా తదితరులను జగన్ రెడ్డి బానిసత్వం వీడి వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-20-at-13.49.16-1024x461.jpeg)