రాజోలు నియోజవర్గంలో పిడికిలి టీమ్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

రాజోలు నియోజవర్గం, జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో మంగళవారం టీం పిడికిలి వారు రూపొందించిన రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది కౌలు రైతులకు అండగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ 30 కోట్ల రూపాయల సహాయం మరియు సిబీఐ దత్త పుత్రుడు గోడ ప్రతులను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.