జ్యోతుల శ్రీనివాసు ఆధ్వర్యంలో ఛలో తాడేపల్లిగూడెం సభకు పిఠాపురం జనసేన

తాడేపల్లిగూడెం నియోజకవర్గం, పత్తిపాడు వద్ద జరిగిమ జనసేన- తెలుగుదేశం పార్టీల ఉమ్మడి బహిరంగసభకుకు దుర్గాడ గ్రామ జనసేననాయకులు, జనసైనికులు, జనసేన కార్యకర్తలు కలిసి 140 మంది పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్చార్జి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాసు నాయకత్వంలో జనసేన నాయకులు మరియు జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు ఆధ్వర్యంలో రెండు బస్సులు, నాలుగు కార్లలలో వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశిలింక బాస్కరరావు, మేడిబోయిన సత్యనారాయణ, రావుల తాతారావు, జ్యోతుల నానాజీ, సతీష్, మొగిలి శ్రీను,ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివ, శాఖ సురేష్, మేడిబోయిన శ్రీను,చేశెట్టి భద్రం, కీర్తి చిన్నా, మంతిన గణేష్, బండి చంటిబాబు, ఇంటి నాగేశ్వరరావు, ఆకుల వెంకట్వామి, ఉయ్యూరి సతీష్, ఆకుల నాగన్న, కొలా నారాయణరావు, పసగడుగు నాగేశ్వరరావు, ఉలిశెట్టి వేణు, గిడుతూరి బెన్నయ్య, జ్యోతుల రాము, మాగాపు కన్నయ్య, జీలకర్ర బాను, ఉలిశెట్టి తేజ,జ్యోతుల గణేష్, కొలా నాని, నాగబోయిన వీరబాబు, జ్యోతుల చిన్నయ్య, జ్యోతుల శివ, విప్పర్తి శ్రీను, దడాల రాజుబాబు, విప్పర్తి కృపాకర్, పెదపాటి కామరాజు, దడాల ప్రకాష్, శివకొటి రమణ తదితరులు పాల్గొన్నారు.