కనకదుర్గమ్మ ఆలయ శంకుస్థాపనలో పాల్గొన్న పిఎస్ఎన్ మూర్తి

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం మండలం, చిత్రాడ గ్రామంలో
ఈ బీసీ కాలనీలో కొలువై ఉన్న శ్రీ విజయ కనకదుర్గమ్మ ఆలయం పున: నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి చిత్రాడ గ్రామం ఆలయ కమిటీ మరియు జనసైనికులు ఆహ్వాన మేరకు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు పిఎస్ఎన్ మూర్తి జనసేన వర్కింగ్ సభ్యులు
విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మూర్తి జనసేన వర్కింగ్ టీం
10116/- ప్రకటించడం ఆలయ కమిటీ వారు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పి ఎస్ ఎన్ మూర్తి మాట్లాడుతూ అమ్మవారి ఆలయానికి విరాళం ఇవ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతమని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రాడ గ్రామం ఆలయ కమిటీ మరియు జనసేన నాయకులు పిండి శ్రీనివాస్, పెంకే జగదీష్ కోలా దుర్గాదేవి పబ్బిరెడ్డి ప్రసాద్ కె గౌరీ, తోట సతీష్ ముప్పన రత్నం, నామ శ్రీకాంత్ మరియు పి ఎస్ ఎన్ మూర్తి పాల్గొన్నారు.