వేదపండితుల మంత్రోశ్చరణతో ఘనంగా ప్రాంరంభమైన రాజశ్యామల యాగం

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో నేటి నుండి అనగా 22-11-2023 నుండి 27-11-2023 వరకూ అంగరంగ వైభవంగా కనీ వినీ ఎరుగని రీతిలో భారీ స్థాయిలో జరుగుతున్న శ్రీ శతకుండాత్మక, మహారుద్ర, శతసహస్ర మహాచండీ సహిత శ్రీ రాజశ్యామల యాగం మొదటి రోజులో భాగంగా బుధవారం అశేష భక్తజనం నడుమ శ్రీ షోడశ మహాగణపతి హోమంతో ఘనంగా ప్రారంభించిన బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, తోట పవన్, శ్రీమతి ప్రత్యూష దేవి దంపతులు.