పలు కుటుంబాలను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

  • సిర్రా నర్సింహామూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, గూడపల్లి గ్రామంలో సిర్రా నర్సింహామూర్తి తండ్రి కీ ||శే మోహన్ రావు అకాల మరణం చెందినారు. బుధవారం వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యుల పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, దొమ్మేటి సత్యనారాయణ, తదితరులు..

  • కానూరి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, గూడపల్లి గ్రామంలో కానూరి వెంకటేశ్వరరావు తండ్రి కీ ||శే తాతనాయుడు అకాల మరణం చెందినారు. కుటుంబ సభ్యుల పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, దొమ్మేటి సత్యనారాయణ, తదితరులు..