మదనపల్లె జనసేన ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

మదనపల్లె నియోజకవర్గం: 75వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా మదనపల్లె నియోజకవర్గం, మదనపల్లె పట్టణంలోని బర్మా వీధిలో వున్న జనసేన పార్టీ కార్యాలయంలో మన మువ్వెన్నల జాతీయ జెండా ఎగురవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు చేసిన మదనపల్లె జనసేన నాయకులు శ్రీ రామాంజనేయలు, చిత్తూరుజిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, జనసేన సీనియర్ నాయకులు దారం హరి ప్రసాద్, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్ బాబు, రిటైర్డ్ మాజీ రేవెన్యూ అధికారి గోపాల్, జనసేన వీరమహిళలు రూప, సరస్వతి, జనసేన నాయకులు అశ్వత్, ధరణి, శ్రీనివాసులు, కోటకొండ చంద్రశేఖర్, లక్ష్మీపతి, జనసేన సోను, గంగాధర్, అశోక్ కుమార్, చిన్నరెడ్డి, క్రిష్ణ ప్రసాద్, వాజ్, శేఖర్, బహదూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, పట్టణ పెద్దలు, స్థానికులు, యువకులు పాల్గొన్నారు.