సమాజానికి మీరే గౌరవం- కావాలి మాకు మీ అనుభవం

కాకినాడ సిటీ ఇన్చార్జి ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు రావిపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ‘సమాజానికి మీరే గౌరవం కావాలి మాకు మీ అనుభవం’ కార్యక్రమం గురువారం ద్వారకా నగర్ ప్రాంతంలో జరిగినది. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి జగదీష్ వాసిరెడ్డి సత్యకుమార్ మాదారపు బ్రహ్మాజీ శీలం వెంకటరమణ సుందరాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.