అచ్చెన్నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పు వెంకటరత్తయ్య

విజయవాడలోని ఆయన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడుని గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జనసైనికులు, వీరమహిళలు అందరూ కలిసి ఉమ్మడి పార్టీల అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.