Razole: ఆరవ రోజు సభ్యత్వ నమోదు కిట్లను అందజేసిన రాజోలు వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు

పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలనే సంకల్పంతో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం చింతలపల్లి గ్రామంలో భాగంగా పిప్పళ్ళ వారి మెరక ఏరియాలో రాజోలు మండలం పరిషత్ ఉపాధ్యక్షుడు ( వైస్ ఎంపీపీ) ఇంటి పల్లి ఆనందరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ MPTC భైర నాగరాజు మరియు గడ్డం మహాలక్ష్మి ప్రసాద్ చేతుల మీదుగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నవారికి ఇంటికెళ్లి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన వార్డ్ నెంబర్ పిప్పళ్ళ శ్రీను, పలివెల రమేష్, పిప్పళ్ళ లక్ష్మణరావు, ఘనసాల శివ, వట్టికూటి శివ, రాము, సత్య కృష్ణ, కార్తీక్, సుబ్బారావు.