వడమ గ్రామ జనసైనికులతో ఆత్మీయ సమావేశం

పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో బుధవారం పాలకొండ మండలం వడమ గ్రామ జనసైనికులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి పంట నష్టం వచ్చి చనిపోయిన కౌలు రైతులకు లక్ష రూపాయల చొప్పున 3000 మంది కౌలు రైతులకు 30 కోట్లు ప్రకటించారని జనసైనికులకు తెలియచేస్తు ఈ కార్యక్రమాలు ప్రజలకు చేరువ అయ్యేలా జనసైనికులు భాద్యత తీసుకోవాలి అని తెలియచేయడం జరిగింది.