శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న శ్రీమతి కీర్తన

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న జనసేన పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి శ్రీమతి కీర్తన. వీరికి జనసేన పార్టీ జిల్లాకార్యదర్శి కొట్టేసాయి స్వాగతం పలికి స్వామివారి దర్శనం మరియు ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో కుమార్, మహేష్ వంశీ, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.