జనార్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సుందర్, చందు

నంద్యాల: టిడిపి సీనియర్ నేత బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ఆహ్వానం మేరకు మర్యాదపూర్వకంగా కలిసిన నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు సుందర్, చందు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సాయి ప్రదీప్ రెడ్డి, ఫక్రుద్దీన్, ఫారుక్, చిన్న, రవి, అభి, సాయికుమార్, సంజీవరాయుడు, మధు, హుస్సేన్, రవి తేజ, తదితరులు పాల్గొన్నారు.