జనసేన పార్టీ సింబల్ “గాజుగ్లాస్” తో టీ క్యాంపెయిన్

రాజానగరం, జనసేన పార్టీ సింబల్ “గాజుగ్లాస్” ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశించిన కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్త ప్రసాద్ కి పార్టీ సింబల్ ‘గాజు గ్లాస్’ తో టీ అందజేసిన రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.