జనసేన నాయకుని కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన గాదె

బాపట్ల నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకుడు సుజిత్ తల్లి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్రావు. ఈ సందర్భంగా గాదె వెంకటేస్వరరావు మాట్లాడుతూ సుజిత్ తల్లి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే సుజిత్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.