అంబేద్కర్ విగ్రహం ద్వంసానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి: మర్రెడ్డి శ్రీనివాస్

తూర్పుగోదావరి జిల్లా అనపర్తినియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో డా. బి ఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం. ఈచర్యలను ఖండిస్తున్న అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ సంఘటనాస్థలానికి వెళ్లి విగ్రహం ద్వంసానికి కి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని. అంబేద్కర్ పేరు పెడతానని మాట ఇచ్చారు అని దళిత సోదరులు తెలియజేస్తున్నారు ఇప్పుడు ఇలా చేయడం ఏమిటి అని అలాగే ఈ సమస్యను పెద్దది చేయకుండా అధికారులు వెంటనే పరిష్కరించాలి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సమన్వయకర్త నాగు, బిక్కవోలు మండలఅధ్యక్షులు ఇందల వీరబాబు అనపర్తి మండల అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు అశోక్, కొండబాబు బిక్కవోలుమండలకమిటీ సభ్యులు కర్రి శ్రీను, బాలు,పందలపాక గ్రామ ఉపఅధ్యక్షులు పతివాడ శ్రీను, గంగరాజు, జనసేననాయకులు ప్రసాద్, రాకేష్ ,నాగూర్, చందు, తదితర జనసైనికులు పాల్గొన్నారు.