పలు కుటుంబాలను పరామర్శించిన తోట పవన్ కుమార్

  • రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన జనసేన పార్టీ యువజన నాయకులు తోట పవన్ కుమార్

రాజానగరం: సీతానగరం మండలం, మిర్తిపాడు గ్రామంలో కొల్లు నాగ రమణ అనారోగ్యంతో బాదపడుతున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీతానగరం మండలం, మిర్తిపాడు గ్రామంలో గెడ్డం ప్రశాంత్ గారు అనారోగ్యంతో బాదపడుతున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. సీతానగరం మండలం కూనవరం గ్రామంలో నండూరి రత్తయ్య అత్తయ్య సూరాబత్తుల నాగరత్నం అనారోగ్యంతో బాదపడుతున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన – తెలుగుదేశం -బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.