గాంధీ మహాత్మునికి ఘన నివాళులు

రాజోలు నియోజకవర్గం: జనసేన పార్టీ సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్ అధ్యక్షతన గ్రామ శాఖ అధ్యక్షులు మార్గాని ఏడుకొండలు అధ్వర్యంలో సఖినేటిపల్లి లంక గ్రామంలో సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్చా, స్వాతంత్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జయంతి సందర్భంగా వారికి పూల మాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ కుమార్, జిల్లా పోగ్రమ్ కమిటీ సభ్యులు ముచ్చేర్ల వెంకటేష్, మండల ఉపాధ్యక్షులు గుణిసేట్టి రామ్ జీ, మండల ప్రధాన కార్యదర్శి జీల్లెళ్ళ రక్షక్, నాయకులు రావూరి నాగు, పోతూ కృష్ణ, గ్రామ శాఖ అద్యక్షులు కోల్లు వేంకట రాజు, తుతీక అది, రేపురి వాసు, శ్రీను, వెంకట్, రాము జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.