తుని జనసేన ఆధ్వర్యంలో గాంధీజీకి ఘన నివాళులు
తుని నియోజకవర్గంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా సోమవారం తుని టౌన్ నాయకులు అద్దేపల్లి బాలాజీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి పూలమాల వేసి నివాళులు అర్పించటం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు వంగలపూడి నాగేంద్ర, పలివెల లోవరాజు మరియు తుని జనసేన నాయకులు శివ, నాగబాబు, లట్టాలా నాగేశ్వరావు, రాంబాబు, తుని నియోజకవర్గ జనసైనికులు పాల్గొనటం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-30-at-7.11.57-PM-1024x670.jpeg)