దేశ ప్రజలలో దేశభక్తిని నింపిన గురజాడ అప్పారావుకి ఘన నివాళులు

గుంటూరు: కన్యాశుల్కం నాటక రచయిత, కవి శేఖర బిరుదాంకితుడు, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టవోయ్, గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌ అని దేశ ప్రజలలో దేశ భక్తిని నింపిన గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాల రావు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, జిల్లా కార్యదర్శి మేకల రామయ్య, నెల్లూరు రాజేష్, తుమ్మల నరసింహారావు, దాసరి వెంకటేశ్వరరావు, మధులాల్, శేషు, మహంకాళి శీను, పటేళ్ల మల్లిఖార్జున్, గోపిశెట్టి సాయి తదితరులు పాల్గొన్నారు.