వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న యు. మహేష్
పెనుకొండ: మేకలపల్లిలో ఏర్పాటు చేసిన శ్రీ వరసిద్ధి వినాయకుని దగ్గర నిర్వహించిన లడ్డు వేలం పాటలో జనసేన పార్టీ పెనుకొండ మండల అధ్యక్షులు యు మహేష్ 10,116/- రూపాయలకు దక్కించుకున్నారు. స్థానికులంతా ఆ బుజ్జి గణపయ్య ఆశీస్సులు పెనుకొండ మండల కన్వీనర్ మహేష్ వారి కుటుంబ సభ్యులు పైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిపైన వారి కుటుంబ సభ్యుల పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-22-at-8.44.47-AM-1-1024x768.jpeg)