రాబోయేది జనసేన ప్రభుత్వ మే: మదన్ యాదవ్
రాబోయేది జనసేన ప్రజా ప్రభుత్వమే అని జనసేన సంగం మండలం నాయకులు మదన్ యాదవ్ అన్నారు. నియోజకవర్గంలో తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన స్థానికులతో మాటా మంతిలో ప్రజలే ఈ అభిప్రాయాన్ని తెలియ చేశారు అని ఆయన అన్నారు. కార్మికులు, ఆటో డ్రైవర్ లు, కూలి లు, రైతులు, యూత్ ఎవరిని అడిగినా పవన్ కల్యాణ్ గారు రావాలి పాలన మారాలి అంటున్నారు అని ఆయన తెలియ చేశారు. జనసేన ప్రభుత్వం అధికారం లోకి వస్తే ఇంటి ఇంటికి నాయకులమే వాలెంటీర్లుగా మారి ప్రజా సమస్యలని పరిష్కరిస్తాం అని.. ప్రతి మండలంలో ఓక అనాధ ఆశ్రమంని ఏర్పాటు చేస్తాం అని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-06-at-7.31.21-PM.jpeg)