పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వబ్బిన సన్యాసి నాయుడు

శ్రీనగవరపు కోట: ఎస్.కోట మండలం, తిమిడి గ్రామములో పల్స్ పోలియో కార్యక్రమంలో జనసేన నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు, బొద్దం పిహెచ్ సి పరిది ఎం ఎల్ హెచ్ పి లావణ్య అంగన్వాడీ కార్యకర్త రొంగలి విజయ ఆశా వర్కర్లు సూరమ్మ, చంద్రమ్మ పాల్గొని 185 మంది పిల్లలకు పోలియోచుక్కలు వేశారు.