గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న వరికూటి నాగరాజు
దర్శి నియోజకవర్గం, కురిచేడు మండలంలోని గంగదొనకొండ గ్రామంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో జనసైనికులు మరియు గ్రామస్తులతో కలిసి పూజా కార్యక్రమం అనంతరం నిమజ్జన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు మరియు రిటైర్డ్ ఏపీజీబీ చీఫ్ మేనేజర్ కొల్లా హనుమంతరావు పాల్గొనడం జరిగినది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-21-at-19.06.12-1024x576.jpeg)