ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న వేముల కార్తీక్

తెలంగాణ, కొత్తగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేముల కార్తీక్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో గురువారం జనంకోసం జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా గురువారం తొగుగూడెం ప్రజలను కలిసి వల్ల సమస్యలను కొత్తగూడెం జనసేన ఇంచార్జి వేముల కార్తిక్ అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండలం అర్గనైజింగ్ సెక్రటరీ బాలాజీ, సాయి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.