జనసైనికుడికి వేమూరు జనసేన ఆర్ధిక సాయం

వేమూరు, చుండూరు మండలం మండూరు గ్రామ జనసైనికుడు కన్నెగంటి నీలాంబరం ఇంటి నిర్మాణం కోసం రూపాయలు 12110/- కృష్ణా పెన్నా రీజియన్ మహిళా విభాగం కో-ఆర్డినేటర్ బోని పార్వతి నాయుడు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు జనసేన నాయకులు పోకల శ్రీనివాసరావు, పోకల గోపి, దేవిరెడ్డి మహేష్, తాటికొండ శివరామకృష్ణ, బొందలపాటి మురళి, గోళ్ళ సాయి బాలాజీ, సిగిలిశెట్టి మహేష్, రాధాకృష్ణ మూర్తి మరియు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.