జనసేన, టిడిపి ఆధ్వర్యంలో ఓటర్ నమోదు కార్యక్రమం

విశాఖ తూర్పునియోజకవర్గం: 17వ వార్డులో శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, జనసేన పార్టీ నాయకులు భోగిల శ్రీనివాస్ పట్నాయక్, జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసైనికులు వీరమహిళలు ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపం వద్ద నిర్వహించిన ఓటర్ నమోదు కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఓటర్ నమోదు చేయడం జరిగింది.